సోనియాగాంధీ ఇటలీలో పుట్టి దేశానికి శాపంగా మారిందని టిడిపి అధినేత
చంద్రబాబునాయుడు విమర్శించారు. విశాఖ జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట,
అనకాపల్లి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం
ఆయన పర్యటించి రైతులను పరామర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు వరికి
ఎకరాకు 25 వేల రూపాయలు, చెరకు, పసుపు, అరటి, తదితర పంటలకు హెక్టారుకు 50
వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
To read full story, please visit Andhra Bhoomi ePaper
To read full story, please visit Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment