రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డి వెల్లడించారు. తనకు ఓటు వేసిన ప్రతి ఎమ్మెల్యేకు వోల్వో బస్సు ఇస్తానంటూ చమత్కరించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో వేర్వేరు సందర్భాల్లో ఎంఐంఎం నేత అక్బరుద్దీన్, టీఆర్ఎస్ నేత కే తారకరామారావుతో జేసీ పిచ్చాపాటీగామాట్లాడారు. జేసీ: రాజ్యసభ ఎన్నికల్లో మీరు (ఎంఐఎం) పోటీ చేయండి.
For More information on this story, please visit Andhra Jyothy Online Newspaper
For More information on this story, please visit Andhra Jyothy Online Newspaper
No comments:
Post a Comment