'సమైక్యమే శరణ్యం' అన్న చందంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి గురువారం కూడా శాసనసభలో తన ప్రసంగం కొనసాగించారు. ముఖ్యంగా కలిసి ఉంటేనే సాగునీరు, విద్యుత్ రంగాల్లో సమస్యలు ఉండవని, లేదంటే రైతాంగానికి, ప్రజలకు కష్టాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మాటలు తాను దురుద్దేశంతో చెప్పడం లేదని, విడిపోవడం వల్ల వచ్చే సమస్యలు, సవాళ్లపైనే అప్రమత్తం చేస్తున్నానని ప్రకటించారు. గురువారం కూడా శాసనసభలో ఆయన రాష్ట్రం రెండుగా విడిపోతే సాగునీరు, విద్యుత్ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై సుదీర్ఘ«ంగా ప్రసంగించారు.
To read full story, please visit Andhra Jyothy Daily
To read full story, please visit Andhra Jyothy Daily
'సమైక్యమే
శరణ్యం' అన్న చందంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి గురువారం కూడా
శాసనసభలో తన ప్రసంగం కొనసాగించారు. ముఖ్యంగా కలిసి ఉంటేనే సాగునీరు,
విద్యుత్ రంగాల్లో సమస్యలు ఉండవని, లేదంటే రైతాంగానికి, ప్రజలకు కష్టాలు
తప్పవని స్పష్టం చేశారు. ఈ మాటలు తాను దురుద్దేశంతో చెప్పడం లేదని,
విడిపోవడం వల్ల వచ్చే సమస్యలు, సవాళ్లపైనే అప్రమత్తం చేస్తున్నానని
ప్రకటించారు. గురువారం కూడా శాసనసభలో ఆయన రాష్ట్రం రెండుగా విడిపోతే
సాగునీరు, విద్యుత్ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై సుదీర్ఘ«ంగా
ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు.. - See more at:
http://www.andhrajyothy.com/node/57475#sthash.gVoBnJ1O.dpuf
No comments:
Post a Comment