బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భారీ
ఊరేగింపుగా గన్పార్క్కు వచ్చిన కేసీఆర్కు అమరవీరుల స్మతి చిహ్నం వద్ద
అపూర్వస్వాగతం లభించింది. ర్యాలీగా వచ్చిన లక్షల మంది జనంతోపాటు.. అప్పటికే
అక్కడికి చేరుకున్న తెలంగాణవాదులతో గన్పార్క్ మొత్తం గులాబీతోటగా
మారింది. తమ త్యాగాల ఫలితాన్ని వెంటబెట్టుకొచ్చిన
కేసీఆర్ నివాళులతో అమరవీరుల స్తూపం పులకించిపోయింది. అడుగడుగునా
జననీరాజనాలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాత్రి 9గంటలకు గన్పార్క్కు
చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment