పార్లమెంటులో రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసినా... సాంకేతిక కారణాల దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వ చ్చినట్లు తెలుస్తోంది. విభజన బిల్లుకు ఉభయ సభల ఆమోదం పొందినప్పటికీ... రాష్ట్రపతి ప్రకటించే 'అపాయింటెడ్ డేట్' నుంచే విభజన అధికారికంగా అమలులోకి వచ్చినట్లవుతుంది. ఈ నెల 21వ తేదీతో ముగిసే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్ర విభజన మాత్రం అధికారికంగా జూన్లోనే జరుగుతుందని తెలుస్తోంది.
For More information on this story, please visit Andhra Jyothy Newspaper
For More information on this story, please visit Andhra Jyothy Newspaper
No comments:
Post a Comment