తెలంగాణ, కోస్తా జిల్లాల్లో నేడు,రేపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని
విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా మాహాసముద్రంలోని కామరూన్
వద్ద ఏర్పడిన కేరళ సమీపంలో కేంద్రీకృతమైనందును 24 గంటల్లో అల్పపీడనం మరింత
బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదలొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కర్నాటక
మీదుగా మహారాష్ట్ర వరకు మరో ద్రోణి కదులుతోంది.
To read full story, please visit Andhra Jyothy Online
To read full story, please visit Andhra Jyothy Online
No comments:
Post a Comment