మహిళలు బలి ఛత్తీస్గఢ్లో విషాదం
ఛత్తీస్గఢ్లో విషాదం.. ఆస్పత్రిలో 49 మంది
బిలాస్పూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్గఢ్లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
ఛత్తీస్గఢ్లో విషాదం.. ఆస్పత్రిలో 49 మంది
బిలాస్పూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్గఢ్లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment