జిహెచ్ఎంసి నిర్యక్ష్యానికి మూల్యం
హైదరాబాద్, నవంబర్ 12: గత సంఘటనలు గుణపాఠాలు నేర్పినా జిహెచ్ఎంసి అధికారుల్లో స్పందన కరవైంది. ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసి తర్వాత మరిచిపోవడం పరిపాటి మారింది. తెరిచి ఉన్న నాలాల్లో పడి గతంలో అనేక మంది మృతిచెందినా సరైన ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో మరో ప్రాణం బలైంది.
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment