ఒకే ఊరు.. రెండు బ్యాంకుల్లో 5 కోట్లు
జూ లాకర్లలోని బంగారు, వెండి అపహరణ
వరదయ్యపాళెం, నవంబర్ 17: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని సప్తగిరి బ్యాంకులో చోరీ జరిగింది. దొంగతనం శనివారం రాత్రి జరగ్గా.. సోమవారం ఉదయం గుర్తించారు. పోలీసు స్టేషన్కు అతి సమీపంలోని సప్తగిరి బ్యాంకునే దొంగలు ఎంచుకున్నారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment