హిందూపురం టౌన్, నవంబర్ 10: హిందూపురం పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రీతమ్యాదవ్ (19) రైలులో నుంచి పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ కుమారుడు ప్రీతమ్ దొడ్డబళ్ళాపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతుండగా సోమవారం హిందూపురం వస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతి చెందాడు.
For More Today's Latest News please visit Andhra Bhoomi
For More Today's Latest News please visit Andhra Bhoomi
No comments:
Post a Comment