చార్మినార్, నవంబర్ 30: పాతబస్తీ చార్మినార్ వద్ద పట్టపగలు దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం చార్మినార్ మిట్టికాషేర్ ప్రాంతంలోని నగల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. యజమాని దినేష్ కోడ్లీని రివాల్వర్తో బెదిరించి కాళ్లు చేతులకు ప్లాస్టర్ వేసి దుకాణంలోని రూ. 10 లక్షల విలువైన సొత్తును ఊడ్చుకెళ్లారు.
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment