మధురలో పట్టుబడిన నిందితుడు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దేశ రాజధానిలో శనివారం రాత్రి జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు శివకుమార్ యాదవ్ (32)ను శనివారం పోలీసులు మధురలో అరెస్టు చేశారు. ఢిల్లీలో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విధులు ముగించుకుని టాక్సీ ఎక్కిన 27 ఏళ్ల మహిళను శివకుమార్ దారి మళ్లించి నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దేశ రాజధానిలో శనివారం రాత్రి జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు శివకుమార్ యాదవ్ (32)ను శనివారం పోలీసులు మధురలో అరెస్టు చేశారు. ఢిల్లీలో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విధులు ముగించుకుని టాక్సీ ఎక్కిన 27 ఏళ్ల మహిళను శివకుమార్ దారి మళ్లించి నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper
No comments:
Post a Comment