బాధితురాలితో చెప్పుతో కొట్టించి వదిలివేసిన పెద్దలు
పొదిలి, డిసెంబర్ 7: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గంగపాలెంలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. గంగపాలెంలో తల్లిదండ్రులు లేని మూగయువతి (22) ఇంట్లో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రసాద్రెడ్డి, నరసింహారెడ్డి, చిన్నకాశిరెడ్డిలు ప్రవేశించారు.
పొదిలి, డిసెంబర్ 7: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గంగపాలెంలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. గంగపాలెంలో తల్లిదండ్రులు లేని మూగయువతి (22) ఇంట్లో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రసాద్రెడ్డి, నరసింహారెడ్డి, చిన్నకాశిరెడ్డిలు ప్రవేశించారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment