నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment