-బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
-ఐటీ కారిడర్పై డేగ కన్ను
-అడుగడుగునా తనిఖీలు
హైదరాబాద్-క్రైంబ్యూరో: బెంగుళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ మారణకాండ అనంతరం భారత్పై దాడులు జరుపుతామని ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికలతో కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని ప్రధాన నగరాల పోలీసులను అప్రమత్తమైన చేసిన విషయం తెలిసిందే.
-ఐటీ కారిడర్పై డేగ కన్ను
-అడుగడుగునా తనిఖీలు
హైదరాబాద్-క్రైంబ్యూరో: బెంగుళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ మారణకాండ అనంతరం భారత్పై దాడులు జరుపుతామని ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికలతో కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని ప్రధాన నగరాల పోలీసులను అప్రమత్తమైన చేసిన విషయం తెలిసిందే.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment