హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. For More Today's Latest News please visit Sakshi ePaper
పదో పీఆర్సీ అమలులో ఇంకా అడ్డంకులు తొలగలేదు. రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు మే నెలలోనూ కొత్త వేతనాలను అందుకునే పరిస్థితి లేదు. For More Today's Latest News please visit Sakshi ePaper
రాష్ర్టంలో ఇంటింటికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటర్ గ్రిడ్ పథకంతో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించిన సర్కారు..
For More Today's Latest News please visit Sakshi ePaper
"సినిమా ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ పరిస్థితిలో తీసిన సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాల్సి వస్తోంది. అది కూడా ఉచితంగా! ఆ సినిమా చూసి, వాళ్లు విడుదల చేసుకోమంటే చేసుకోవాలట!
For More Today's Latest News please visit Sakshi ePaper
ప్రేమ ప్రయాణం సినిమా హీరోయిన్ నీతూ అగర్వాల్కు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ జడ్జి సోమశేఖర్ తీర్పునిచ్చారని సీఐ నాగరాజుయాదవ్ తెలిపారు.
For More Today's Latest News please visit Sakshi ePaper
మంచుకొండల్లోని సుందర నగరం మరుభూమిగా మారింది. నేపాల్ రాజధాని కఠ్మాండు శిథిల దృశ్యమైపోయింది. శనివారం నాటి భూ విలయంతో.. మన పొరుగు దేశం నేపాల్ కకావికలమైపోయింది.
For More Today's Latest News please visit Sakshi ePaper
The old adage ghar ki murgi dal barabar (the home grown chicken is
equivalent to dal) best sums up mana Telugu cinema's penchant for
leading ladies from far away lands.
ఇదీ తాజాగా హలచల్ చేస్తున్న రూమర్! సచిన్ కూతురు 18 ఏళ్ల సారా త్వరలోనే బాలీవుడ్లోకి అడుగుపెట్టనుందని, షాహిద్ కపూర్ సరసన ఓ మూవీలో నటించనుందని వెబ్సైట్లు కోడై కూస్తున్నాయ్.
తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
If rumours in cine circles are to be believed, Kannada actress Tejaswini
has got herself a prized catch. According to the latest buzz, the
actress is in a relationship with choreographer-tur ned-director
Prabhudheva.
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకున్న సుందరి కాజల్ అగర్వాల్. ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరిజగన్నాథ్ రూపొందించిన టెంపర్ తరువాత పూర్తిగా తమిళ చిత్రాలకే పరిమితమైంది.
వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్ నుంచి) రాష్ట్రంలోని పాఠశాలల పని వేళలు మారనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్యా విషయక క్యాలెండర్పై చర్చించేందుకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇతర అధికారులు.
For More Today's Latest News please visit Sakshi ePaper
నేను రెండు కాళ్లులేని అవిటిదాన్ని. భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేని సమయంలో సాయం కోసం గత ఏడాది మంత్రి జగదీశ్రెడ్డిని కలిస్తే సూర్యాపేటలోని కస్తూ ర్బా పాఠశాలలో డే వాచ్మన్గా కాం ట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నారు.
వీర శైవ లింగాయత్, లింగ బలిజలకోసం హైదరాబాద్లో లింగాయత్ భవన్కు ఎకరం భూమి, భవన నిర్మాణానికి రూ.5కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా పేరున్న తమిళ సూపర్స్టార్ రజనీకాంత్... దిగ్దర్శకుడు శంకర్..! వీరిద్దరి ‘మెగా’ కాంబినేషన్ సూపర్హిట్. ప్రసిద్ధ ఏ.వి.ఎం. చిత్ర నిర్మాణ సంస్థకు ‘శివాజీ’ (2007) చిత్రం అందించి, ఆ పైన ‘రోబో’ చిత్రంతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఘనత ఈ కాంబినేషన్కు ఉంది.
For More Today's Latest News please visit Sakshi ePaper
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించనున్నారు.
For More Today's Latest News please visit Sakshi ePaper
నాలో ఉన్న ప్రతిభను వాడుకోండి అంటున్నారు నటి సమంత. తొలి రోజుల్లో తమిళంలో చిత్ర పరిశ్రమలో నిరాశకు గురైనా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుని విజయాన్ని అందుకున్న నటి సమంత. For More Today's Latest News please visit Sakshi ePaper
లిబియా శరణార్థులు మళ్లీ భారీసంఖ్యలో జలసమాధి అయ్యారు. బతుకుదెరువు కోసం ఇటలీకి వలస వెళ్తూ శనివారం రాత్రి మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా పడటంతో 700 మంది నీటిలో మునిగిపోయారు.
‘మరో వందేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనివి విజయా వారి చిత్రాలు. మా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ప్రారంభోత్సవానికి ఆ స్టూడియోలో అమ్మోరు విగ్రహం సెట్ వేయించాను.
For More Today's Latest News please visit Sakshi ePaper
సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువగా వున్నా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. నా నటనకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి అని మురిసిపోతోంది అదాశర్మ.
ఆ దంపతులకు నలుగురు పిల్లలు. మొదటి బిడ్డతో సమస్యలేదు! ఆ తర్వాత పుట్టిన ముగ్గురు పిల్లలే మోయలేని భారంగా మారారు! వారికి భోజనం తయారుచేయడమే ఆ తల్లి దినచర్య!
‘ఎప్పుడు... ఎప్పుడు’ అనే ప్రశ్న ఇక వినిపించదు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మీడియాకు ముఖం చాటేసి పక్కపక్కకు తిరగక్కర్లేదు! ‘సారు ఎక్కడ ఉన్నా దేశం గురించి, పార్టీ గురించే ఆలోచిస్తుంటారు’ అంటూ సంతృప్తి కల్పించలేని సమాధానాలూ చెప్పనక్కర్లేదు.
{పధాని నరేంద్రమోదీకి అరుదైన, అద్భుతమైన, అనూహ్య గౌరవం లభించింది. ప్రఖ్యాత ‘టైమ్’ పత్రికలో మోదీ ప్రొఫైల్(వ్యక్తిత్వ వర్ణన)ను అగ్రదేశం అమెరికా అధినేత బరాక్ ఒబామా స్వయంగా రాసి.. భారత ప్రధానితో తనకున్న ఆత్మీయ స్నేహానుబంధాన్ని చాటారు. For More Today's Latest News please visit Sakshi ePaper
షూటింగ్ స్పాట్లో హీరోయిన్ను కారులో ఎక్కించుకుని తీసుకుపోయిన రౌడీమూకను హీరో ఛేజ్ చేసి కాపాడారు. ఇది రీల్ సీన్ కాదు రియల్ సంఘటన అంటున్నారు దర్శకుడు లాలి.
For More Today's Latest News please visit Sakshi ePaper
ద్విచక్ర వాహనాల దొంగతనాలు, అతివేగం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన స్వర్ణభారతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ ఎలక్ట్రిక్ పరికరాన్ని రూపొందించారు.
గత వారం విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తమిళనాట స్థిరపడిన తెలుగింటి ఇల్లాలి పాత్ర చూశారుగా! ఆ పాత్రకు అచ్చంగా సరిపోయిన నటి - నిజజీవితంలో కూడా తమిళనాట స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన స్నేహ. For More Today's Latest News please visit Sakshi ePaper
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పునాదులపై అధికార పీఠాన్ని అధిష్టించిన టీఆర్ఎస్ ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. For More Today's Latest News please visit Sakshi ePaper
నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాలేజీలే ముందుకు వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేస్తున్నాయి. For More Today's Latest News please visit Sakshi ePaper
జగదాంబ జంక్షన్ లో ఓ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు ఇల్లు అద్దెకు కావాలని జగదాంబ జంక్షన్ లో ఒక ఇంటికి వెళ్లారు. For More Today's Latest News please visit Sakshi ePaper
‘‘కపూర్ కుటుంబం కైఫ్ని ఇష్టపడటంలేదు. అసలామె నీడ కూడా తమ మీద పడకూడదనుకుంటున్నారు’’... ప్రస్తుతం హిందీ రంగంలో రణ్బీర్ కపూర్ కుటుంబం, కత్రినా కైఫ్ గురించి ప్రచారమవుతున్న వార్త ఇది. For More Today's Latest News please visit Sakshi ePaper
బెంగాలీ భామ అంగనా రాయ్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఆఫర్ కొట్టేసింది. For More Today's Latest News please visit Sakshi ePaper
తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం గుర్తించిన నేపథ్యంలో, తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నీతిఆయోగ్ ప్రతినిధులను కోరారు.